మార్క్ ఫెడ్  సంస్థ ద్వారా మొక్కజొన్నలు కొనుగోలు చేయాలి....... 

అఖిలభారత కిసాన్ మహాసభ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు డిమాండ్.

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా స్థానిక నంద్యాల పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్నిచ్చేలా అందుబాటులోకి తీసుకు రానున్న టూరిస్ట్ రెస్టారెంట్, పార్క్ పనులను ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి పరిశీలించారు. నంద్యాల పట్టణంలోని చిన్న చెరువు కట్టపై టూరిస్ట్ రెస్టారెంట్ వద్ద గ్రీన్ కో ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సంభందిత అధికారులను అడిగి తెలుసుకొని, త్వరలో పనులను పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి  మాట్లాడుతూ నంద్యాల పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించే విధంగా జరుగుతున్న టూరిస్ట్ రెస్టారెంట్,పార్క్ అభివృద్ధి పనులను త్వరలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని గ్రీన్ కో ప్రతినిధులకు సూచించారు.రెస్టారెంట్ బిల్డింగ్ పునర్నిర్మాణ పనులు,చిన్నపిల్లల ఆట వస్తువులకు సంబంధించిన పరికరాలు, జిమ్, ల్యాండ్ స్కేపింగ్, వాకింగ్ ట్రాక్, చెరువు చుట్టూ ప్రమాద నివారణ నిమిత్తం ఏర్పాటు చేసే సేఫ్టీ ఫెన్సింగ్,ఫుడ్ కౌంటర్ తదితర పనులను పురోగతిని పరిశీలించి, త్వరితగతిన పూర్తి చేసి నంద్యాలపట్టణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, పనులను వేగవంతంగా నాణ్యతతో పూర్తి చేయాలని, చెరువులో బోటింగ్ చేసేందుకు వీలుగా అందుబాటులో ఉంచిన మోటార్ బోట్లు, ఫెడల్ బోట్లను పరిశీలించి, నంద్యాల పట్టణ ప్రజల ఆహ్లాదకర వాతావరణానికి మానసికల్లాసానికి ఈ ఎకో టూరిజం పార్క్ దోహద పడుతుందని తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: