ఫ్లాగ్ మార్చ్ నిర్వహిహించిన
సోత్ జోన్ డీసీపీ సాయి చైతన్య, అడిషనల్ డీసిపీ జహంగీర్
మేకల బండ వినాయకుని దర్శించుకున్న డీసీపీ
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో సోత్ జోన్ డీసీపీ సాయి చైతన్య, అడిషనల్ డీసీపీ జహంగీర్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహిహించారు. ఈ సందర్భంగా వారు దేవ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేకల బండ వినాయకుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సోత్ జోన్ డీసీపీ సాయి సాయి చైతన్య కు నిర్వాహకులు పోసాని సురేందర్ ముదిరాజ్, పీ అవినాష్, టోనీ యాదవ్ తదితరులు శాలువాతో సన్మానించి స్వామివారి ప్రసాదాలు అందించారు.
Post A Comment:
0 comments: