ఏపీఎస్పీ 2 బెటాలియన్ లో జరగవలసిన దేహదారుడ్య పరీక్షలు వాయిదా  

కర్నూల్ రేంజ్ డిఐజి.సెంథిల్ కుమార్ ఐపియస్

 (జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

 ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ జోన్ పరిధిలో 04-09-23 వతేదీన కర్నూలు APSP 2 వ బెటాలియన్ లో జరగాల్సిన ఎస్సై అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలను భారీ వర్షం కారణంగా వాయిదా వేశామని కర్నూల్ రేంజ్ డిఐజి.సెంథిల్ కుమార్ (ఐపియస్) తెలిపారు. కర్నూలు పట్టణంలో భారీ వర్షం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నమని, 04-09-23 వ తేదీ దేహదారుడ్య పరీక్షలకు రావలసిన ఎస్సై  అభ్యర్థులు సెప్టెంబర్ 21-09-23 వ తేదీన దేహదారుడ్య పరీక్షలకు రావాల్సిందిగా కర్నూలు రేంజ్ డిఐజి సెంథిల్ కుమార్ ఐపియస్ విజ్ఞప్తి చేశారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: