వరుణ దేవుడు కనికరించాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన..... కరిమద్దెల గ్రామ ప్రజలు

 వరుణ దేవుడు కనికరించాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన..... 

కరిమద్దెల గ్రామ ప్రజలు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాలజిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండల పరిధిలోని కరిమద్దెల గ్రామంలో వర్షాలు పడక తమ పంటలు ఎండిపోతున్నాయని, ఆగస్టు నెల పూర్తి కావస్తున్న పంటలకు సరియైన నీరు అందడంలేదని,వరుణ దేవుడు కనికరించి వర్షాలను కురిపించి తమ పంటలను కాపాడాలని, కప్పలకు వివాహం చేయించి గ్రామ పురవీధుల్లో తిప్పిన అనంతరం గ్రామంలోని శివాలయంలో శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వరుణ దేవుడు కనికరించి వర్షాలు కురిపించి తమ పంటలను కాపాడాలని కరిమద్దెల గ్రామంలోని ప్రజలు వేడుకున్నారు. ఉత్సవాన్ని నిర్వహించిన గ్రామ పెద్దల ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రజలందరికీ భోజన సౌకర్యం కల్పించారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: