సచివాలయ కేంద్రాలలో ఆధార్ క్యాంపులు

గడివేముల ఎంపీడీవో శివమల్లేశ్వరప్ప

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గ గడివేముల మండలంలో 22-08-23వ తేదీ నుండి ఆధార్ క్యాంపులను నిర్వహిస్తున్నామని ఎంపీడీవో శివమల్లేశ్వరప్ప తెలిపారు. గడివేముల గ్రామంలో 22-08-23 వ తేదీన సచివాలయ కేంద్రంలో, 23-08-23 వ తేదీన చిందుకూరు సచివాలయ కేంద్రంలో 24-08-23 వ తేదీన బిలకలగూడూరు సచివాలయ కేంద్రంలో 25-08-23 వ తేదీన మంచాలకట్ట సచివాలయ కేంద్రంలో ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నామని, మండలంలోని గ్రామ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గడివేముల మండల అభివృద్ధి అధికారి శివమల్లేశ్వరప్ప తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: