తొలి ఏకాద‌శి ప‌ర్వ‌దిన శుభాకాంక్ష‌లు...

మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్- మహేశ్వరం ప్రతినిధి)

ప్రజలకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  తొలి ఏకాదశి ప‌ర్వ‌దిన శుభాకాంక్షలు తెలిపారు. ఏడాది పొడవునా తెలంగాణ ప్రజల జీవితాల్లో ఆనందాలను నింపే పలు పండుగలకు తొలి ఏకాదశి ఆది పండుగని తెలిపారు. ఈ తొలి ఏకాదశి పండుగ  ప్రజలకు శుభాలను, ఆయురారోగ్యాలను అందించాలని భగవంతుడిని కోరుకున్నారు. ఈ ఆషాడ శుద్ధ ఏకాదశిని ప్రజలంతా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి  ఆకాంక్షించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: