లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారిని

దర్శించుకొన్న బండ్లగూడా తహశీల్ధార్ చంద్రకళ

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారిని బండ్లగూడా తహశీల్ధార్ చంద్రకళ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ సి. రాజేందర్ యాదవ్ తహశీల్ధార్ చంద్రకళను ఆహ్వానించి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ జనరల్ సెక్రటరీ మారుతీ యాదవ్, కోశాధికారి పోసాని సదానంద్ ముదిరాజ్, మాజీ చైర్మన్లు జగదీష్ ముదిరాజ్, కాశి నాథ్ గౌడ్, విష్ణు గౌడ్, కమిటీ సభ్యులు సతీష్, సాయినాథ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. 

 



Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: