గ్రామ పంచాయతీ భవనాలకు రూ. 80 లక్షలు మంజూరు
మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ధన్యవాదలు తెలిపిన సర్పంచ్ లు
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
మహేశ్వరం, కందుకూరు మండలాల్లోని 4 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలకు రూ. 80 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయి. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసారు. మహేశ్వరం మండలం గంగారాం, నందుపల్లిలలో, కందుకూరు మండలం అన్నొజిగూడా, బేగరి కంచ గ్రామాలకు 20 లక్షల చొప్పున పంచాయతీ భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు అయ్యాయి. నిధులు మంజూరు చేయించినందుకు మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఆయా గ్రామాల సర్పంచ్లు ధన్యవాదాలు తెలిపారు.
Home
Unlabelled
గ్రామ పంచాయతీ భవనాలకు రూ. 80 లక్షలు మంజూరు,,,, మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ధన్యవాదలు తెలిపిన సర్పంచ్ లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: