దివ్యాంగుల  పెన్షన్ 4116 రూపాయలకు పెంచినందుకు

మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ కు పాలాభిషేకం

హాజరైన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

దివ్యాంగుల  పెన్షన్ 4116 రూపాయలకు పెంచినందుకు  మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి, జైపాల్ యాదవ్,  జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి,  జిల్లా ఎంపీపీ లు,  జడ్పీటీసీలు, మేయర్లు, మునిసిపల్ చైర్మన్లు ఇతర ప్రజాప్రతినిధులు దివ్యాంగులు.






Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: