పనులను త్వరితంగా పూర్తి చేయండి

 ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను పరిశీలించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్- మహేశ్వరం ప్రతినిధి)

మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని తుక్కుగూడ మున్సిపాలిటీలో జరుగుతున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. నియోజకవర్గంలోని రెండు మునిసిపల్ కార్పొరేషన్లు, రెండు మునిసిపాలిటీలలో వెజ్,నాన్ వెజ్ తో పాటు అన్ని రకాల వస్తువులు ఒకే దగ్గర లభించేలా సమీకృత మార్కెట్ లు నిర్మిస్తున్నట్లు తెలిపారు.





Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: