పురానాపుల్ డివిజన్ లో పర్యటించిన అసదుద్దీన్ ఓవైసీ
ఎంపీని సన్మానించిన స్థానిక నేత అభిషేక్ రాజ్ సక్సేనా
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
పురానాపుల్ డివిజన్ లో పలు పనులకు శ్రీకారం చుట్టడంతోపాటు ప్రజా సమస్యలను తెలుసుకొనేందుకు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైపీ పర్యటిస్తున్నారు. ఈ కక్రమంలో పురానాపుల్ డివిజన్ లో జరిగిన పాదయాత్రలో హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీని స్థానిక నాయకులు అభిషేక్ రాజ్ సక్సేనా సన్మానించారు. తన బస్తీల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు గానూ అసదుద్దీన్ ఓవైసీ కి అభిషేక్ రాజ్ సక్సేనా ధన్యవాదాలు తెలుపుతూ ఎంపీని పూలమాలతో సత్కరించారు .
Home
Unlabelled
పురానాపుల్ డివిజన్ లో పర్యటించిన అసదుద్దీన్ ఓవైసీ,,,, ఎంపీని సన్మానించిన స్థానిక నేత అభిషేక్ రాజ్ సక్సేనా
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: