రేవంత్ రెడ్డిని కలిసిన వేరు కుల సంఘం నేతలు

(జానో జాగో వెబ్ న్యూస్- హైదరాబాద్ ప్రతినిధి)

టీపీసీసీ అధ్యక్షులు ఎ.రేవంత్ రెడ్డిని గాంధీభవన్ లో

తెలంగాణ రాష్ట్ర మేరు  కులస్తులు మర్యాదపూర్వకంగా కలిశారు. సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో మేరు కులస్తులు కె.వెంకటేష్ మేరు,  పోల్కం శ్రీనివాస్, దీకొండ నర్సింగరావు, కె.లక్ష్మీనారాయణ, వొదల శేఖర్, అభినయ్, సూరజ్, నీరజ్, కె.రవిరాజ్, తదితరులు రేవంత్ రెడ్డి ని కలిసిన వారిలో ఉన్నారు.



Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: