రేవంత్ రెడ్డిని కలిసిన వేరు కుల సంఘం నేతలు
(జానో జాగో వెబ్ న్యూస్- హైదరాబాద్ ప్రతినిధి)
టీపీసీసీ అధ్యక్షులు ఎ.రేవంత్ రెడ్డిని గాంధీభవన్ లో
తెలంగాణ రాష్ట్ర మేరు కులస్తులు మర్యాదపూర్వకంగా కలిశారు. సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో మేరు కులస్తులు కె.వెంకటేష్ మేరు, పోల్కం శ్రీనివాస్, దీకొండ నర్సింగరావు, కె.లక్ష్మీనారాయణ, వొదల శేఖర్, అభినయ్, సూరజ్, నీరజ్, కె.రవిరాజ్, తదితరులు రేవంత్ రెడ్డి ని కలిసిన వారిలో ఉన్నారు.
Home
Unlabelled
రేవంత్ రెడ్డిని కలిసిన వేరు కుల సంఘం నేతలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: