సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయాన్ని
సందర్శించిన చార్మినార్ రెసిపి భాస్కర్ రుద్ర
(జానో జాగో వెబ్ న్యూస్- హైదరాబాద్ ప్రతినిధి)
హైదరాబాద్ లోని పాతబస్తీకి చెందిన సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయాన్ని శుక్రవారం చార్మినార్ ఏసిపి భాస్కర్ రుధ్ర దర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఫోర్ మెన్ కమిటీ చైర్మెన్లు పోసాని సురేంధర్ ముదిరాజ్ ,బద్రీనాథ్ గౌడ్ ఏసిపి భాస్కర్ రుధ్రను శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి రామకృష్ణ పంతులు ప్రత్యేక అర్చన చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. మాజీ చైర్మన్ విష్ణు గౌడ్, నాగరాజ్, ప్రభు పూజా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
.
Home
Unlabelled
సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయాన్ని సందర్శించిన,,, చార్మినార్ రెసిపి భాస్కర్ రుద్ర
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: