రాజధాని కోపరేటివ్ అర్బన్ బ్యాంకు

నూతన శాఖను ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

నిత్యం ఏదో ఓ కార్యక్రమంలో పాల్గొంటూ ప్రజలకు చేరువులో ఉండే తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారంనాడు రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని అత్తపూర్ వద్ద  రాజధాని కోపరేటివ్ అర్బన్ బ్యాంకు నూతన శాఖను ప్రారంభించారు. ఈ నూతన శాఖ ప్రజలకు  చేరువ కావాలని బ్యాంకు అధికార్లకు ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి  సబితా ఇంద్రారెడ్డితోపాటు బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. 




Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: