పెన్షనర్లు తమ బ్యాంకు ఖాతా లకు...

ఆధార్ అనుసంధానం చేసుకోవాలి

బహదూర్పురా మండల తహసీల్దార్ జుబేదా బేగం

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

మండల పరిధిలోని వితంతు, వికలాంగ, వృద్ధాప్య పెన్షనర్లు తమ బ్యాంకు ఖాతా లకు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని బహదూర్పురా మండల తహసీల్దార్ జుబేదా బేగం సూచించారు. ముఖ్యంగా చందులాల్ బారాదరి (19-2 వార్డు) నూర్ ఖాన్ బజార్ (22వ వార్డు)కు చెందిన లబ్ధిదారులు వెంటనే తమ ఖాతా ఉన్న బ్యాంకుక్కు వెళ్లి ఆధార్ అనుసంధానం చేయించుకోవాలని, మండల కార్యాలయా నికి రావాల్సిన అవసరం లేదన్నారు. అను సంధానం చేయించుకోకుంటే వారికి పెన న్ ఆగిపోతుందని తహసీల్దార్ తెలిపారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: