తమ పార్టీ నేతలపై  దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్

గాయపడిన రావుల భాస్కర్ ను  పరామర్శించిన బుక్క వేణుగోపాల్

(జానో జాగో వెబ్ న్యూస్-రాజేంద్రనగర్ ప్రతినిధి)  

రాజేంద్రనగర్ నియోజకవర్గ మైలార్దేవపల్లి డివిజన్లో జరిగిన దాడిలో గాయపడ్డ డివిజన్ సీనియర్ నాయకులు రావుల భాస్కర్ ని బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ పరామర్శించారు. బిజెపి నాయకులపై జరిగిన ఈ దాడిని బుక్క వేణుగోపాల్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని జరిపిన వారిని వెంటనే గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అపుడే ఇలాంటి ఘటనలు తిరిగిచోటు చేసుకోవని ఆయన పేర్కొన్నారు. 



Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: