గని గ్రామంలో పిడుగుపాటుకు..... 

వ్యక్తి మృతి 

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని గని గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గని గ్రామంలో సాయంకాలం కురిసిన అకాల వర్షానికి పిడుగుపాటుకు తుమ్ము లూరు వెంకటరమణ (41) మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగారు.


 


 



Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: