వేలాదిగా జనం తరలిరాగా..ఎనిమిదవ నిజాం ముఖ్రంజా అంత:క్రియలు
అధికార లాంచనాలతో మక్కా మసీదులో ఖననం
హాజరైన హోంమంత్రి మహమ్మద్ మహమ్మూద్ అలీ, ఎంఐఎం నేతలు, కార్పోరేటర్లు
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)
వేలాది జనం తరలిరాగా..ఎనిమిదవ నిజాం ముఖ్రంజా అంత:క్రియలు ప్రభుత్వ అధికార లాంచనాలతో మక్కా మసీదు నందు ముగిశాయి. ఈ అంత:క్రియల కార్యక్రమంలో హోంమంత్రి మహమ్మద్ మహమ్మూద్ అలీ, ఎంఐఎం ఎమ్మెల్యేలు, కార్పోరేటర్లు పాల్గొన్నారు. అంత: క్రియలకు ముందు ముఖ్రంజా బౌతికకాయాన్ని చౌమోల్లా ప్యాలెస్ నుంచి మక్కా మసీదుకు తీసుకొచ్చారు. ఈ అంతిమ యాత్రలో హైదరాబాద్ కు చెందిన వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. దారిపోడువున నిజాం ముఖ్రంజా భౌతికకాయాన్ని పోలీసుల గౌవరవందనంతో తీసుకెళ్లారు. అనంతరం మక్కా మసీదులో నిజాం ముఖ్రంజా అంత:క్రియలు పూర్తిచేశారు.
Home
Unlabelled
వేలాదిగా జనం తరలిరాగా..ఎనిమిదవ నిజాం ముఖ్రంజా అంత:క్రియలు,,, అధికార లాంచనాలతో మక్కా మసీదులో ఖననం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: