పురుగుల మందు తాగి.... వ్యక్తి మృతి
(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని కే. బోల్లవరం గ్రామానికి చెందిన మిద్దె వెంకటకృష్ణ (40) 31-10-22 వ తేదీ సాయంత్రం ఆయాసంతో బాధపడుతూ ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో ఉండగా కుటుంబ సభ్యులు గమనించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ 01-11-22 ఉదయం10:45 గంటలకు చనిపోయాడని మృతుని భార్య మిద్దె మద్దమ్మ (36) ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Home
Unlabelled
పురుగుల మందు తాగి.... వ్యక్తి మృతి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: