మునుగోడుపై కేసీఆర్ ఫూల్ ఫోకస్
మునుగోడు ఉపఎన్నికను టీఆర్ఎస్ అత్యంత కీలకంగా తీసుకుంది. ఇక్కడ ఎలాగైనా గెలవానే లక్ష్యంతో సీఎం కేసీఆర్ వ్యూహలు రచిస్తున్నారు. మునుగోడులో గెలవడం ద్వారా అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలకు షాక్ ఇవ్వాలని భావిస్తున్నారు. స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగి మునుగోడు ఉపఎన్నికపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. పార్టీ నేతలతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ మునుగోడులో ప్రత్యర్థి పార్టీలకు చెక్ పెట్టేందుకు ఎలాంటి ప్లాన్ లు అమలు చేయాలనే దానిపై రూట్ మ్యాప్ అందిస్తున్నారు. ప్రభుత్వంలో అధికారంలో ఉండటంతో మునుగోడులో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
Home
Unlabelled
మునుగోడుపై కేసీఆర్ ఫూల్ ఫోకస్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: