బూజునూరు గ్రామంలో... వ్యాపారి ఆత్మహత్య

(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

నంద్యాల జిల్లా,గడివేముల మండల పరిధిలోని బూజునూరు గ్రామంలో చికెన్ మరియు మటన్ సెంటర్ నడిపే వ్యాపారి ఆత్మహత్య వివరాల్లోకి వెళితే చాకలి మధు కుమార్(28) పొట్టేలు మరియు చికెన్ వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగించేవారు వ్యాపారంలో నష్టం రావడంతో తట్టుకోలేక ఇంటిలో ఎవరు లేని సమయంలో చీర తో ఉరి వేసుకొని చనిపోయాడని భార్య నాగలక్ష్మి తెలిపిన వివరాల మేరకు కేసు నమోదు చేసుకొని ఏ ఎస్ ఐ వెంకటేశ్వర్లు దర్యాప్తు ప్రారంభించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: