అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న,,,
మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు
ఆరవరోజు కోవిడ్ బాధితుల అటెండర్లకు అన్నదానం
అనంతపురం జిల్లా హిందూపురం పట్టణం లోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం, రోడ్డు ప్రక్కన హోటళ్లు లేక ఆకలితో అలమటిస్తున్న బాధితులకు ఏ.సీ.ఎన్ సిల్క్ నాగరాజు. లక్ష్మీ.శ్వేత. సుష్మ.మురళి కుటుంబీకుల ఆర్థిక సహకారంతో 100మంది ఆన్నార్తులకు అన్న దానం చేశారు మునిసిపల్ కమీషనర్ వెంకటేశ్వర రావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నదానం చేశారు ఆర్థిక సహకారం అందిస్తున్న ఏ. సీ .ఎన్ .కుటింబీకులకు ధన్యవాదాలు తెలుపుతూ అనునిత్యం కోవిడ్ బాధితుల పట్ల సేవలు చేస్తున్న ముస్లిం నగారా.టిప్పుసుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్. టిప్పు బ్రిగేడ్.టిప్పు సుల్తాన్ మానవతా రక్తదాన సంఘం సభ్యులకు ప్రశంసించారు.ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్ ఆధ్వర్యంలోఈ కార్యక్రమము జరిగింది జరిగిందిఆయనమాట్లాడుతూ
కోవిడ్ బాధితులు భయాందోళనలకు గురి కాకుండా మూఢ విశ్వసాలను వీడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ సెంటర్లలో చికిత్స చేయుంచుకొని భౌతిక దూరం పాటిస్తూ మాస్కులను వాడుతూ చేతులను సబ్బు తో లేక శానిటయిజర్ తో శుభ్ర పరుచుకొంటు కోవిడ్ బాధితులకు వివక్ష చూపకుండా మనో ధైర్యాన్ని ఇస్తూ కోవిడ్ మహమ్మరిని కూకటి వేళ్ళతో పెకిలించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో టిప్పు బ్రిగేడ్ అధ్యక్షుడు అతీఖుర్రహమాన్ అలీ. టిప్పు బ్రిగేడ్ సభ్యులు ఇయతుల్లా.ఇర్ఫాన్.సుల్తాన్.తదితరులు ఈ అన్నదాన కార్యక్రమంలోపాల్గొన్నారు.
Post A Comment:
0 comments: