సామాజిక కార్యకర్త లింగంగుంట నవీన్
హాజరైన రాజకీయ, ప్రజా సంఘాల ప్రముఖులు
(జానోజాగో వెబ్ న్యూస్-గుంటూరు ప్రతినిధి)
గుంటూరు జిల్లా పెదకాకాని మండలం పెద కాకాని గ్రామంలోని లుధర్ గిరి కాలనీ నందు ప్రముఖ సామాజిక కార్యకర్త లింగంగుంట నవీన్ వివాహం చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ పొన్నూర్ మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్రకుమార్ తో పాటు బీసీ సేన రాష్ట్ర అధ్యక్షులు శొంఠి నాగరాజు ప్రజా పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మువ్వల అన్వేష్ నాయకులు లంక శ్రీనివాస్ సాయిప్రకాష్ పవన్ కేసన హేమంత్,ఆసిఫ్ పాషా , అంజు, లింగంగుంట బుజ్జి , మురళి తదితరులు పాల్గొని వధు వరులను ఆశీర్వదించారు.
Post A Comment:
0 comments: