అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోండి
జవహర్ నవోదయ విద్యాలయం ప్రిన్సిపల్ ఎం .శ్రీనివాసులు
(జానో జాగో వెబ్ న్యూస్- తర్లుపాడు ప్రతినిధి)
ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం లోని కలుజువ్వలపాడు సమీపంలోని జవహర్ నవోదయ విద్యాలయం-2. నందు ఆరవ తరగతి ప్రవేశ పరీక్షకు అర్హులైన విద్యార్థులకు దరఖాస్తు చేసుకోవాలని జవహర్ నవోదయ విద్యాలయం-2 ప్రిన్సిపాల్ ఎం. శ్రీనివాసులు మీడియా సమావేశం నందు తెలియజేశారు .
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీనివాసులు మాట్లాడుతూ జవహర్ నవోదయ విద్యాలయం-2 నందు విద్యార్థులకు విద్యతో పాటు, మరియు చదువుతోపాటు, వ్యవసాయంపై అవగాహన మెలుకువలు. రైతులు పడుతున్న కష్టాలు . తెలుసుకొనుటకు విద్యాలయంలో ఉన్న ఒక వైపు ప్రాంతంలో నాలుగు రకాల కూరగాయల పంటలను పండిస్తున్నారని గ్రామీణ మూలాలను రైతుల యొక్క శ్రమను కష్టపడి పండించి ఆ పంట నుండి వచ్చే కూరగాయలను తినడం వలన వచ్చేఆనందాన్ని, విద్యార్థులు పొందుతారని, ఈ ప్రత్యేకమైన వ్యవసాయ కార్యక్రమం. చేపట్టినట్లు విద్యాలయ ప్రిన్సిపాల్ ఎం. శ్రీనివాసరావు తెలియజేశారు.
Post A Comment:
0 comments: