రైతు పోరాటానికి మద్దతుగా...

భారత్ బంద్ విజయవంతం

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)   

కేంద్ర ప్రభుత్వ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా చేపట్టిన ప్రభుత్వ బ్యాంకులు, కార్పొరేట్ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, కోచింగ్ సెంటర్లు, విద్యాసంస్థలు, ప్రభుత్వ ఆఫీసులో బంద్ విజయవంతమైంది. ఈ బంద్ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రామ్ రాజ్, డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివ, ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ తెలిపారు. ఈ బంద్ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు, డివైఎఫ్ఐ నాయకులు , రమణ, విజయ్,  పవన్ , హరీష్ , శివ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: