నోముల నర్సింహయ్య మృతి
(జానోజాగో వెబ్ న్యూస్-నాగార్జునసాగర్)
నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణించారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న నర్సింహయ్య అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. 1999, 2004 లో సీపీఎం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నోముల ఆ తరువాత 2009 భువనగిరి ఎంపీగా సీపీఎం తరఫున పోటీచేసి ఓటమిచెందారు. ఆ తరువాత 2013 లో టీఆర్ఎస్ లో చేరిన నోముల నర్సింహయ్య 2014లో నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జానారెడ్డిపై పోటీ చేసి ఓటమి చెందారు. మళ్లీ 2018 ఎన్నికల్లో జానారెడ్డిపై పోటీచేసి ఘన విజయం సాధించారు. నోముల నర్సింహయ్య.
Post A Comment:
0 comments: