నోముల మృతి పట్ల టీయూడబ్ల్యూజే సంతాపం
(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
కమ్యూనిస్టు పార్టీ మాజీ నాయకులు, నాగార్జున సాగర్ శాసన సభ్యులు, పేద, కార్మిక వర్గాల పక్షపాతి నోముల నర్సింహయ్య ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) పక్షానా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తుశారు. గతంలో సిపిఎం పార్టీలో సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన నర్సింహయ్య ఎన్నో ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ఆయన మృతి పేద వర్గాలకు తీరని లోటుగా భావిస్తున్నామని వారు పేర్కొన్నారు.
Post A Comment:
0 comments: