ఆర్బికే కేంద్రాల నుండి అన్నిరకాల ఎరువులు రైతన్నల గృహాల వద్దకే

గడివేముల వ్యవసాయ శాఖ అధికారి హేమ సుందర్ రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండలంలోని అన్ని ఆర్బికె కేంద్రాల నుండి రైతు సోదరులు 20-20-0-13 స్పీక్ 1130/-, క్రిబ్కో1200/-, సిఐఎల్ 1150/-, యూరియా267/- డిఏపి1350/-, ఎంఓపి (ఐపీఎల్)1669/-,10-26- 26(ఐపీఎల్)1436/-, 10-26-26 క్రిబ్కో1462/-, 28-28- 0 1480/-, 14-35-14 1436/-ధరలలో ఆర్బికే సెంటర్లను అందుబాటులో ఉన్నాయని, రైతన్నలకు ఎరువులు అవసరమైనచో ఆర్బీకే కేంద్రాలలోని సిబ్బందిని సంప్రదించి రైతన్నలకు సంబంధించిన పాస్ పుస్తకము, ఆధార్ కార్డు,రైతు సోదరులు వేలిముద్రలు వేసి ఎరువులను కొనుగోలు చేయవచ్చునని, 200 బస్తాలు కొనుగోలు చేసిన రైతన్నల గృహాల వద్దకే ఎరువులను సరఫరా చేస్తామని గడివేముల వ్యవసాయ శాఖ అధికారి హేమసుందర్ రెడ్డి తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: