గ్రామాలకు నిధుల వరద..
గ్రామ పంచాయతీలకు రూ.1190 కోట్ల నిధులు విడుదల
కెసిఆర్ కు ధన్యవాదాలు తెలిపిన మంత్రి కవిత ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్- మహేశ్వరం ప్రతినిధి)
రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు తెలంగాణ రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం భారీగా నిధులను మంజూరు చేసింది. గ్రామ పంచాయతీలకు రూ.1190 కోట్ల నిధులు విడుదలయ్యాయి. దీంతో గ్రామపంచాయతీ సర్పంచులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల సర్పంచ్లు, ప్రజలు, ఇతర ప్రజాప్రతినిధుల తరుపున ముఖ్యమంత్రి కేసీఆర్ కి తెలంగాణ రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
Home
Unlabelled
గ్రామాలకు నిధుల వరద.. గ్రామ పంచాయతీలకు రూ.1190 కోట్ల నిధులు విడుదల ,,,కెసిఆర్ కు ధన్యవాదాలు తెలిపిన మంత్రి కవిత ఇంద్రారెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: