నూటికి నూరుశాతం ఉతీర్ణీత సాధించిన మా విద్యార్థులు

నాలుగురికి పదో తరగతిలో 9.3శాతం మార్కులు

టీఎంఆర్ఎస్ రెసిడెన్షయల్ యాకుత్ పుర గర్ల్స్-2 స్కూల్ ప్రిన్సిపల్ అయేషా సిద్దిఖీ

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

తమ పాఠశాలలో చదవే విద్యార్థులు పదో తరగతిలో నూటికి నూరుమంది ఉతీర్ణత సాధించారని టీఎంఆర్ఎస్ రెసిడెన్షయల్ యాకుత్ పుర గర్ల్స్-2 స్కూల్ ప్రిన్సిపల్ అయేషా సిద్దిఖీ వెల్లడించారు. తమ పారశాలకు చెందిన దీప్తి, షేక్ సమీర,  సల్మా ఫాతిమా,  జనేశ్వరీలకు పదో తరగతిలో 9.3శాతం మార్కులు వచ్చాయని ఆమె వెల్లడించారు. ఈ విదార్థులతోపాటు పదో తరగతిలో ఉతీర్ణత  కనబర్చిన ప్రతి విద్యార్థీనీ టీఎంఆర్ఎస్ సెక్రటరీ సఫీవుల్లాతోపాటు పాఠశాల సిబ్బంది తరఫున ప్రత్యేక అభినందనలు  తెలుపుతున్నట్లు ఆమె వెల్లడించారు.




Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: