రంజాన్ మాసం సందర్భంగా.... రుచికరమైన...నాణ్యమైన హలీమ్ 

అందుబాటులోకి తీసుకొచ్చిన పిస్తా హౌస్

నణ్యాతతోపాటు పోషకల విషయంలో రాజీేలేదు: మహ్మద్ అబ్దుల్ మాజీద్

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

ముస్లింలు నెల రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో, సాంప్రదాయ బద్ధంగా జరుపుకునే పవిత్ర రంజాన్ మాసం ప్రారంబమైనది. ఈ మాసం లో పగలంతా ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరులు సాయంత్రం దీక్ష విరమణ సమయంలో ఖజూర్, పండ్లు ఫలాలతోపాటు గుమగుమలాడే ఎంతో రుచకిరమైన, బలవర్ధకమైన, పలు పోషకాలతో కూడిన 'హైదరాబాదీ హలీమ్ ను అరగిస్తారు. హైదరాబాద్ జంటనగరాలతోపాటు, దేశ, విదేశాలలో పేరిన్నికగన్న శాలిబండలోని పిస్తా హౌస్ నిర్వాహకులు అరబ్ పంటకమైన హలీమ్ విక్రయాలలో ముందంజలో ఉన్నారు. త యారీకి సర్వం సిద్ధం చేశారు. ఈ సందర్భంగా పిస్తా హౌస్ సీఈఓ మహ్మద్ అబ్దుల్ మాజీద్ మాట్లా డుతూ . నాణ్యమైన వస్తువులు, వివిధ పోషక విలువ లతో కూడి తక్కువ కొలస్ట్రాల్ కలిగిన 'హైద రాబాద్ హలీమ్ 'ను తయారు చేస్తున్నామన్నారు.


పిస్తా హౌస్ అలీం విక్రయం కోసం దేశ విదేశాలతోపాటు నగరంలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్లేట్ హలీం రూ.260, ఫ్యామిలీ ప్యాక్ ధర 990రూ, హాలీం మినీప్యాక్ రూ 750రూపాయలుంటుదని ఆయం తెలిపారు. రంజాన్ మాసంలో ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి అర్ధరాత్రి వరకు హలీమ్ లభిస్తుందని ఆయన వెల్లడించారు. 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: