సింహవాహిని శ్రీ మహంకాళి  దేవాలయాన్ని....

దర్శించుకొన్న  చార్మినార్ ఏసీపీ రుద్ర భాస్కర్ 


(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

హైదరాబాద్ పాతబస్తీలోని సింహవాహిని శ్రీ మహంకాళి  దేవాలయాన్ని చార్మినార్ ఏసీపీ రుద్ర భాస్కర్ దర్శించుకొన్నారు. శుక్రవారంనాడు  దేవాలయానికి వచ్చిన ఏసీపీ రుద్ర భాస్కర్ ను ఈ  సందర్భంగా ఆలయ చైర్మన్ పోసాని సురేంధర్ ముదిరాజ్ స్వాగతం పలికారు. అనంతరం శాలువతో ఏసీపీ రుద్ర భాస్కర్ ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ విష్ణు గౌడ్, నాగరాజ్, విట్టల్ తదితరులు పాల్గొన్నారు .

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: