భగత్ సింగ్.. రాజ్ గురు సుఖదేవ్ ల దేశభక్తి యువతకు ఆదర్శం

 కోఠీ జిల్లా కన్వీనర్ సభావట్.కళ్యాణ్

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కోఠీ జిల్లా లోని సిటీ కాలేజ్ ఆధ్వర్యములో షాహిద్ దివాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోఠీ జిల్లా కన్వీనర్ సభావట్. కళ్యాణ్ కళాశాల అధ్యక్షులు దిలీప్ మాట్లాడుతూ భగత్ సింగ్ రాజ్,  సుఖదేవ్ గొప్పతనాన్ని వారు దేశం కోసం చేసినటువంటి ప్రాణత్యాగలను ఈ సందర్భంగా   కొనియాడారు.


నేటి యువతరులం అయినటువంటి మనం ఈ దేశం కోసం అనుక్షణం ఆలోచించాలని, దేశానికి ఏదైనా సమస్య వస్తే మనమందరం ముందుండి పాటుపడలి అని వారు సందేశమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ డి కన్వీనర్ రాహుల్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ శ్రీకాంత్, నగర ఉపాధ్యక్షులు గణేష్, అనూష, ప్రియా, పెద్ద ఎత్తున విద్యార్థి కార్యకర్తలు పాల్గొన్నారు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: