గురు హరరాజ్‌సాహెబ్ పుట్టినరోజు వేడుకలో

పాల్గొన్న ట్రాఫిక్ డీసీపీ,,,ఏసీపీ, సీఐ

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

హైదరాబాద్ లోని బహదూర్ పురా కిషన్ బాగ్ లో గల గురుద్వారాను ట్రాఫిక్ డీసీపీ అశోక్ కుమార్, ఏసీపీ శ్రీనివాసరావు, ఇన్ స్పెక్టర్ కె.సునీల్ సందర్శించారు. ఆదివారంనాడు గురుద్వారాలో గురు హరరాజ్ సాహెబ్ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు వీరు హాజరయ్యారు. ఈ సందర్బంగా గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలను నిర్వాహకులు నిర్వహించారు.  


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: