మల్లన్న స్వామి దేవాలయ చైర్మన్...

నర్సింగ్ రావు (యాకూబ్ భాయ్) కన్నుమూత


(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

బహదూర్పురా మల్లన్న స్వామి దేవాలయ చైర్మన్ నర్సింగ్ రావు (యాకూబ్ భాయ్) సోమవారం మృతి చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారము నాడు మృతి చెందారు  ఆయన మరణ వార్త తెల్సుకున్న వివిధ పార్టీలకు చెందిన నాయకులు భక్తులు పెద్ద సంఖ్యలో ఆయన భౌతిక కాయని సందర్శించి నివాళులు అర్పించారు. బహదూర్పురాలోని మల్లన్న స్వామి దేవాలయం కబ్జాకు గురవుతుండటంతో దశాబ్దాల పాటు పోరాటం చేసి కబ్జాదారుల నుండి ఆలయాన్ని రక్షించి దాని అభివృద్ధికి ఎంతో కృషి చేశాడని ప్రజలు గుర్తు చేసుకున్నారు. బహదూర్పురాలోని స్మశాన వాటికలో ఆయన అంతక్రియలను నిర్వహించారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: