హజ్రత్ సోఫీ ఆజం కుతుబ్-ఎ-దక్కన్ (రహమతుల్లా హి)...

జూలూస్-ఇ-సందల్ షరీఫ్ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ సున్నం రాజమోహన్

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

పురాణపుల్ లోని హజ్రత్ సోఫీ ఆజం కుతుబ్-ఎ-దక్కన్(రహమతుల్లా హి) జూలూస్-ఇ-సందల్ షరీఫ్ కార్యక్రమంలో డివిజన్ ఏఐఎంఐఎం కార్పొరేటర్ సున్నం రాజమోహన్ పాల్గొన్నారు. ఆయనతోపాటు ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సున్నం రాజ మోహన్ కు సిరాజ్-ఉస్-సోఫియా హజ్రత్ మౌలానా సయ్యద్ షా జహీర్ ఉద్దీన్ అలీ సోఫీ క్వాద్రీ (సజాదా నాషి దర్గా హజ్రత్ సోఫీ ఆజం ) పూలమాలవేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పురాణా పూల్ ఎంఎం నాయకులు కే శ్రీనివాస్, అంజద్ ఖాద్రి మసూది తదితరులు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: