చార్మినార్ నియోజకవర్గ పరిధిలో ,,,
""ప్రజా ఘోష బిజెపి భరోసా'" కార్యక్రమం
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
హైదరాబాద్ పాతబస్తీలోని చార్మినార్ నియోజకవర్గ పరిధిలో సుల్తాన్ షాహిలోని బూత్ నెంబర్ 180, 181 లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ""ప్రజా ఘోష బిజెపి భరోసా'"" కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా బిజెపి నాయకులు చంద్ర శేఖర్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో టి.ఉమా మహేంద్ర, కె.సురేందర్, ప్రవీణ్ భగాడి, కిషన్ లాల్, పవన్ మిశ్ర, నిత్యా పరీక్, కునాల్ రావు ఇతర నాయకులు పాల్గొన్నారు.
Home
Unlabelled
చార్మినార్ నియోజకవర్గ పరిధిలో ,,, ""ప్రజా ఘోష బిజెపి భరోసా'"" కార్యక్రమం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: