శంకర్ పల్లి మునిసిపాలిటీ కంటి వెలుగును
ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
చేవెళ్ల నియోజకవర్గము శంకర్ పల్లి మునిసిపాలిటీ సింగపూర్ పరిధిలో కంటి వెలుగు కార్యక్రమాన్ని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు,ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రారంభించారు. ఈ సందర్బంగా అర్హులైన వారికి కళ్ళద్దాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్ పర్సన్ విజయ లక్ష్మి ప్రవీణ్ కుమార్, జడ్పీటీసీ గోవిందమ్మ గోపాల్ రెడ్డి, ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, సొసైటీ చైర్మన్ శశిధర్ రెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: