మంత్రాల చెరువు సుందరీకరణ పనులను..

పరిశీలించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

మీర్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని మంత్రాల చెరువును సందర్శించి సుందరికరణ పనులను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. సుమారు1 కోటి 80 లక్షల రూపాయలతో చేపడుతున్న పలు పనులను అడిషనల్ కలెక్టర్ ప్రతిక్ జైన్, మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి తదితరులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేసారు.  త్వరితగతిన పనులు పూర్తి చేసి చందనం చెరువులాగా ప్రజలకు అందుబాటులో తేవాలన్నారు. వీరితో పాటు కార్పోరేటర్లు, అధికారులు, నాయకులు ఉన్నారు.





Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: