భాగ్యలక్షి దేవాలయాన్ని దర్శించుకొన్న బీజేపీ నాయకురాలు విజయశాంతి
దీపావళిని పురష్కరించుకొని పాతబస్తీలోని చార్మినార్ భాగ్యలక్షి దేవాలయాన్ని బీజేపీ నాయకురాలు విజయశాంతి దర్శించుకొన్నారు. ఈ సందర్భంగా విజయశాంతిని ఆలయ నిర్వాహకురాలు శశికల సాధారంగా ఆహ్వానించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత బుక్క కృష్ణా, గౌలిపుర కార్పోరేటర్ ఆలే భాగ్యలక్షి తదితరులు పాల్గొన్నారు.
Home
Unlabelled
భాగ్యలక్షి దేవాలయాన్ని దర్శించుకొన్న బీజేపీ నాయకురాలు విజయశాంతి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: