సర్పరాజ్ ఐఏఎస్ ను కలిసిన...డి.ఎల్. పాండు ముదిరాజ్
(జానో జాగో వెబ్ న్యూస్- హైదరాబాద్ ప్రతినిధి)
తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ఎక్సైజ్ గవర్నమెంట్ ప్లీడర్ గా తెలంగాణ ప్రభుత్వం తరఫున డి.ఎల్. పాండు ముదిరాజ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం నాడు అబ్కారీ భవన్లో ఎక్సైజ్ కమిషనర్/ డైరెక్టర్ అయినటువంటి *సర్ఫరాజ్ అహ్మద్ ఐఏఎస్*ను డి.ఎల్. పాండు ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎక్సైజ్ శాఖ తరపున లీడర్ గా నియమితులైన సందర్భంగా డి.ఎల్. పాండు ముదిరాజ్ కలిశారు. ఈ సందర్భంగా శాఖకు సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించుకున్నారు.
Home
Unlabelled
సర్పరాజ్ ఐఏఎస్ ను కలిసిన...డి.ఎల్. పాండు ముదిరాజ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: