ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన..

నంద్యాలజిల్లా పంచాయయితీ అధికారి శ్రీనివాసులు

(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

నంద్యాల జిల్లా, గడివేముల మండల పరిధిలోని దుర్వేసి,కొరటమద్ది మరియు గడిగరెవుల వ్యర్థ పదార్థాల కేంద్రాలనులను సందర్శించి తనీఖీ చేసి కేంద్రాలలో పనులు చేస్తున్న సిబ్బందికి కేంద్రాలలో నిర్వహణకు సంబంధించి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనీ సూచనలు మరియు ఆదేశాలు జారీ చేశారు.  ఈ కార్యక్రమం లో ఇవోఆర్డీ ఖాలిక్ బాషా మూడు గ్రామపంచాయతీల గ్రామ పంచాయతీ కార్యదర్శులు , ఎఫ్ టీ సి  గోపాల్ మరియు  కొరట మద్ది సర్పంచ్ నాగేశ్వర రెడ్డి, దుర్వేసి రమేష్ మరియు  సచివాలయ సిబ్బంది, పారిశుద్ధ కార్మిక సిబ్బంది (క్లాప్) సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: