విలేకరులపై దాడులు..హే మమైన చర్య
(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)
నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని విలేకరులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులు మాట్లాడుతూ విలేకరులపై దాడులు చేయడం సమంజసం కాదని ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండే విలేకరులపై దాడులు చేయడం ఎంతవరకు సమంజసం అని వారు తెలిపారు నిజాన్ని నిర్భయంగా తెలియజేస్తే విలేకరులపై దాడులు చేసి గాయపరచడం సమంజసం కాదని వారు తెలిపారు.
విలేకరులకు మద్దతుగా విలేకరులపై దాడులను ఖండిస్తూ పాణ్యం శాసనసభ మాజీ సభ్యురాలు గౌరు చరిత్ర రెడ్డి, గడివేముల మండలం టిడిపి కన్వీనర్ దేశం సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో గడివేముల లో పాదయాత్ర నిర్వహిస్తున్న ముస్లిం మైనారిటీ రాష్ట్ర అధ్యక్షులు ముస్తాక్ అహ్మద్ తెలుగుదేశం పార్టీ అభిమానులు విలేకరులు మద్దతుగా నిలిచారు.
Home
Unlabelled
విలేకరులపై దాడులు..హే మమైన చర్య
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: