కడుపు నొప్పి తట్టుకోలేక...మహిళ ఆత్మహత్య
(జానో జాగో వెబ్ న్యూస్ -గడివేముల ప్రతినిధి)
గడివేముల మండల పరిధిలోని దుర్వేసి గ్రామానికి చెందిన ఉప్పరి భారతి వయసు 33 సం,లు కడుపు నొప్పి తో భాద పడుతూ ,భాద తట్టుకో లేక జీవితం పై విరక్తి చెంది చనిపోవాలనే ఉద్దేశ్యం తో ఇంట్లో వున్న శ్రీ భాగ్య పేడ రంగు త్రాగి 22.07.22 రాత్రి అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు నంద్యాల హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ కోలుకొన లేక చనిపోయిందని విషయం తెలుసుకున్న గడివేముల ఏ ఎస్సై వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Home
Unlabelled
కడుపు నొప్పి తట్టుకోలేక...మహిళ ఆత్మహత్య
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: