పటేల్...పొట్టి శ్రీరాములుకు సీఎం జగన్ నివాళ్లులు
(జానో జాగో వెబ్ న్యూస్-ఏపీ ప్రతినిధి)భారతరత్న సర్ధార్ వల్లభాయి పటేల్ గారి 71వ వర్ధంతి , అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 69 వ వర్ధంతి సందర్భంగా ఇరువురి చిత్రపటాలకు ముఖ్యమంత్రి గారి క్యాంప్ కార్యాలయంలో పూలుసమర్పించి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి, మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాళి గిరిధరరావు (గిరి) , ఏపీ స్టేట్ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ కుప్పం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Home
Unlabelled
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: