ఘనంగా పుస్తకావిష్కరణ సభ
(జానో జాగో వెబ్ న్యూస్-సూర్యపేట ప్రతినిధి)
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ప్రధమ భారత స్వాతంత్ర్య సంగ్రామం హిందు- ముస్లింల ఐక్యత పుస్తకాన్ని స్థానిక ప్రముఖులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ...దేశ స్వాతంత్య పోరాటం లో 1927 డిసెంబర్ 19 న బ్రిటీష్ వారి చేతిలో ఉరితీయబడిన, స్వాతంత్ర్య పోరాట యోదులైన "రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాఖుల్లా ఖాన్ ల". త్యాగాలను స్మరించుకుంటూ
వారిరువురి స్నేహానుబంధ స్పూర్తితో మనం గత 9 సం,, లుగా కోదాడ పట్టణంలో "హిందూ - ముస్లింల ఐక్యతా" దినోత్సవం జరుపుకుంటున్న విషయం విదితమే.నని వారు పేర్కొన్నారు. ఈ సంవత్సరంకూడా ఆ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ చరిత్ర కారులు రచించిన "ప్రధమ భారత స్వాతంత్ర్య సంగ్రామం, హిందూ-ముస్లిం ల ఐక్యత " అను పుస్తకాన్ని ఆవిష్కరించారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లిమా...కాంగ్రెస్ ముస్లిం అనుకూల విధానాల పార్టీయా...?
ఫిరోజ్ గాంధీ ముస్లిం అయితే ఆయన్ని పార్శి మత ఆచారాల ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేసినట్లు....వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ఉందా...అయితే త్వరలోనే ఈ వాస్తవిక కథ ఇపుడు మీ జానో జాగో టీవీలో వచ్చేసింది. ఇందుకోసం...jaanojaagotv నీ Subscribe చేసుకోండి
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: