బస్సు ప్రమాద ఘటనపై సీఎం దిగ్భ్రాంతి
రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాకు ఆదేశం
(జానో జాగో వెబ్ న్యూస్-ఏపీ ప్రతినిధి)
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం జల్లేరు వాగులోకి బస్సు పడిపోయిన ఘటనపై సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు.
Home
Unlabelled
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: