కార్మికులకు ఈ శ్రమ కార్డులు
అందజేసిన పి.వి కృష్ణ రావు
(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)
మార్కాపురం గడియార స్తంభం వద్ద బిఎంఎస్ భారతీయ మజ్దూర్ సంఘ్ ప్రకాశం జిల్లా ఇన్చార్జి పి.వి కృష్ణ రావు ఆధ్వర్యంలో గురువారంనాడు భవన నిర్మాణ కార్మికులకు, తోపుడుబండ్ల మరియు మార్కెట్ లో కూరగాయలు అమ్ముకునే కూలీలకు ఈ శ్రమ కార్డులు అందజేశారు. ఈ కార్డు ఉన్నవారికి 5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రెండు లక్షల బీమా 60 సంవత్సరాలు నిండిన వారికి మూడు వేల రూపాయల పింఛన్ మరియు అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలు వర్తించును.
కావున అన్ని రకాల కార్మికుల ఈ శ్రమ కార్డు పొంద వలసినదిగా కోరడమైనది ఈ కార్యక్రమంలో బి ఎం ఎస్ బేల్దారి కూలీల సంఘం అధ్యక్షులు మద్దెల ప్రసాద్ ఎల్లయ్య, భాష తదితరులు పాల్గొన్నారు.✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు
ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు
https://youtu.be/KbNgOVwoIzg
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
– ,
Post A Comment:
0 comments: