ఏంపీజే ఆధ్వర్యంలో,,,,

ప్రజా ప్రతినిధులకు సన్మాన కార్యక్రమం

(జానోజాగో వెబ్ న్యూస్-ఖమ్మం జిల్లా ప్రతినిధి)

ఏంపీజే ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఖమ్మం జిల్లా ఎమ్.పి. జె., కార్యాలయంలో ప్రజా ప్రతినిధులు ఖమ్మం నగర ఉప మేయర్ ఫాతిమా ముఖ్తార్, 38 వ డివిజన్ కార్పొరేటర్  ఆలియా షౌకత్ కి అధ్యక్షులు ఎస్.కే. ఖాసిమ్ ఆధ్వర్యంలో సన్మాన కార్య క్రమం జరిగింది.  ఈ కార్యక్రమంలో ఎమ్.పి.జె., ఉపాధ్యక్షులు గఫార్, జహీర్, కార్యదర్శులు రజబాలి, సతీష్, సహాయ కార్యదర్శి రఫీఖ్,  కోశాధికారి హకీమ్, సేవా బ్యాంకు డైరెక్టర్  నజీముద్దీన్,  నాయకులు అజీజ్, సుజా, అన్వర్, రియాసత్, అక్రమ్, సలీమ్ తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: