ఏంపీజే ఆధ్వర్యంలో,,,,
ప్రజా ప్రతినిధులకు సన్మాన కార్యక్రమం
(జానోజాగో వెబ్ న్యూస్-ఖమ్మం జిల్లా ప్రతినిధి)
ఏంపీజే ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఖమ్మం జిల్లా ఎమ్.పి. జె., కార్యాలయంలో ప్రజా ప్రతినిధులు ఖమ్మం నగర ఉప మేయర్ ఫాతిమా ముఖ్తార్, 38 వ డివిజన్ కార్పొరేటర్ ఆలియా షౌకత్ కి అధ్యక్షులు ఎస్.కే. ఖాసిమ్ ఆధ్వర్యంలో సన్మాన కార్య క్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్.పి.జె., ఉపాధ్యక్షులు గఫార్, జహీర్, కార్యదర్శులు రజబాలి, సతీష్, సహాయ కార్యదర్శి రఫీఖ్, కోశాధికారి హకీమ్, సేవా బ్యాంకు డైరెక్టర్ నజీముద్దీన్, నాయకులు అజీజ్, సుజా, అన్వర్, రియాసత్, అక్రమ్, సలీమ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: