రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా,,,
టిడిపి ఆధ్వర్యంలో నిరసన ...బంద్
(జానో జాగో వెబ్ న్యూస్_తర్లుపాడు ప్రతినిధి)
ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ తర్లుపాడు టిడిపి మండల అధ్యక్షుడు చిన్నపరెడ్డి, తెలుగు యువత అధ్యక్షుడు మేకల నారాయణ టిడిపి నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. అలాగే మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు బంద్ కు మద్దతు తెలుపుతూ షాపులు బంద్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి పుచ్చ నూతల
గోపీనాథ్యూత్ూత్ నాయకులు ఖాదర్ బాషా, ఈర్ల శీను 10 వార్డు మెంబర్ గోసు నరసింహ,గోస్ వంశీకృష్ణ నరసింహ రాజు, సాయి కృష్ణ, నరేంద్ర, పొదిలి కృష్ణదాసు, టిడిపి నాయకులు మరియు టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తాడి వారి పల్లి ఇన్చార్జి ఎస్ఐ హుదూద్ తమ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
Post A Comment:
0 comments: